నమ్రత శిరోద్కర్ తిరుమల లో గుండు

by - October 01, 2018

కుర్ర కారులో ఎవరు మాట్లాడుకున్న అందరి నోళ్ళల్లో నానే పేరు "మహేష్". తన అందము తో పాటు అభినయము తో ఎంతో మంది ఆదరణని పొందుతున్న హీరో లలో మహేష్ బాబు ముందంజ లోనే ఉన్నాడు. "ఒక్కడు" సినిమా తరువాత నుండి అందరి హీరోలలో ఒక్కడి లాగా కాకుండా "అతడు" ఒక "పోకిరి" లాంటి "సైనికుడు" అని తన "ఖలేజా" ని నిరూపించుకున్న "దూకుడు బిజినెస్ మ్యాన్" మన మహేష్.

తన వేష ధారణలో మార్పుకి కారణం అని అడిగితే తన సతీమణి నమ్రత నే కారణం అని అంటారు అందరు. వారి వివాహం తరువాత ప్రిన్స్ మహేష్ తన శైలిని చాలా మార్చుకున్నాడు. వారి దంపతులని చూడడానికి కూడా కన్నుల పండుగ గా ఉంటది. ఇది ఇలా ఉండగా పోయిన సంవత్సరం లో నమ్రత తిరుమల వెంకన్ని ని తన కొడుకు కూతురితో దర్శనం చేసుకుంది. దర్శనం నుండి బయటకి వచ్చే సమయం లో మీడియా వాళ్లకి కంట పడిన దృశ్యం ఏమిటి అంటే "నమ్రత తన తలని చున్నీతో చుట్టుకొని ఉండడం" అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

తీక్షణం గా గమనిస్తే తెల్సిన విషయం ఏంటి అంటే ఒకప్పటి "మిస్ యూనివర్స్" విజేత తన కురులని వెంకన్ని కి సమర్పించి నున్నటి బోడి గుండు లో కనిపించింది. ఎందుకు చేపించింది అనేది ఎవరికీ తెలియకపోయిన అందరి ఆలోచనలు ఏంటి అంటే "ఏదో గొప్ప విషయం మొక్కుకుంది కనుకనే ఆ ముద్దుగుమ్మ అలా బోడి గుండు చేపించి ఉంటది లేకపోతే అలా ఎందుకు చేస్తుంది" అని. భుజాల వరకు ఉండే జుట్టుతో ఎప్పుడు ప్రత్యక్ష మయ్యే నమ్రత ఆ తరువాత నుండి పొట్టి జుట్టు తో హల్ చల్ చేస్తుంది. ఏది ఏమయినా అలా గుండు చేపించడం అనేది సాహసమయిన విషయం అనే చెప్పాలి [ఇలాంటి సెలబ్రిటీస్ విషయం లో]. తనకి సంబంధిచిన చిత్రాలని కింద చూడగలరు.














You May Also Like

0 Comments